Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి నాయకుల డిమాండ్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 3:28 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి నాయకుల డిమాండ్ - Udayam
కదిరి మున్సిపల్ హైస్కూల్‌లో 8తరగతి చదువుతున్న షేక్ అల్తాఫ్ అనే విద్యార్థిపై సోషల్ టీచర్ దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ఎం ఈ ఓ కు వినతిపత్రం ఇచ్చారు. సోషల్ ఉపాధ్యాయురాలు ఎత్తు కొలుచుకోమని చెప్పగా, విద్యార్థి తనకు రాదని బదులిచ్చినందుకే ఆగ్రహించి ఉపాధ్యాయురాలు విద్యార్థిని కొట్టడంతో తలకు బలమైన గాయమైందన్నారు.

Comments

G
Loading comments...