వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు, తెలంగాణ ఆదివాసీ టైగర్ సేన నేతలు మంగళవారం బంజారాహిల్స్లో తెలంగాణ రక్షణ సేనలో చేరారు.
కవిత వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆదివాసీలకు పౌష్టికాహారం, రక్షిత నీరు అందించాలని, కెరమెరి-జోడేఘాట్ డబుల్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

