వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 31 వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే టీఆర్ఎస్ పార్టీ పాంచజన్య సంకల్ప సభ వేదికను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రఘు
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి నిజామాబాద్ జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతున్నాం అన్నారు.జిల్లా ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరాని కోరారు.
Comments
Loading comments...

