వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లిలోని అశోక్ వన్ మాల్లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 4వ టైక్వాండో లిటిల్ ఛాంపియన్స్–2026 నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మధుసూదన చారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు అందజేసి అభినందించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

