Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్ ధరలను పెంచనున్న టీఎస్ఎమ్‌సీ

ధీరజ్ రెడ్డి Jul 22, 2026 5:15 PM అల్ ఇండియా in about 4 hours
చిప్ ధరలను పెంచనున్న టీఎస్ఎమ్‌సీ - Udayam Digital
తయారీ వ్యయం పెరగడంతో వచ్చే ఏడాది నుండి చిప్ ధరలను 10% వరకు పెంచాలని టీఎస్ఎమ్‌సీ (TSMC) భావిస్తోంది. దీనివల్ల ఆపిల్, ఎన్విడియా, క్వాల్కమ్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ చిప్‌లకు డిమాండ్ పెరుగుతుండగా, ఇప్పటికే మెమరీ ధరలు పెరగడం వల్ల భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 10% తగ్గాయి.

Comments

G
Loading comments...