Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వర్సిటీలో విద్యార్థినుల ధర్నా

శరణ్య శర్మ Jul 09, 2026 5:27 AM నిజామాబాద్ 5 views1 day ago
తెలంగాణ వర్సిటీలో విద్యార్థినుల ధర్నా - Udayam Digital
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ వర్సిటీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో విద్యార్థినులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని, రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వర్సిటీలో నీటి కొరతను తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...