వార్తలకు తిరిగి వెళ్లండి
రాజోలి: ప్రశాంతంగా సాగుతున్న చేనేత ఎన్నికలు

రాజోలిలో చేనేత సహకార ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా మొదలైంది. ఎన్నికల అధికారి మనేశ్వరి పర్యవేక్షణలో రెండు బూత్లను ఏర్పాటు చేయగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మొత్తం 500 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో, ఉదయం 10 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...