Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసులో వెలుగుచూసిన నిజం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 05, 2026 2:28 PM పార్వతీపురం మన్యంGeneral
చోరీ కేసులో వెలుగుచూసిన నిజం - Udayam
రాజాంలో చోరీ కేసులో ఫిర్యాదుదారే పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 25 తులాల బంగారం, నగదు చోరీ అయ్యాయని చెప్పినా, విచారణలో బంగారం వేరేచోట ఉంచినట్లు అంగీకరించాడు. వాస్తవానికి రూ.10 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్‌ మాత్రమే చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...