Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీకాక్స్ మౌంటైన్‌పై ట్రంప్ హెచ్చరిక

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:41 AM జాతీయంGeneral
పీకాక్స్ మౌంటైన్‌పై ట్రంప్ హెచ్చరిక - Udayam
ఇరాన్‌లోని అత్యంత సురక్షితమైన పీకాక్స్‌ మౌంటెన్‌ భూగర్భ అణు కేంద్రంపై నిఘా కొనసాగుతోందని, అణు కార్యకలాపాలు గుర్తిస్తే త్వరలోనే దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సాధారణ వైమానిక దాడులను తట్టుకునేలా జాగ్రోస్‌ పర్వత శ్రేణిలో నిర్మించిన ఈ కేంద్రం ద్వారా ఇరాన్ అణ్వాయుధ తయారీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...