వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం కళ్యాణదుర్గం జాతీయ రహదారి కూడలి వంతెన కింద భారీ ట్రక్కు ఇరుక్కుపోయింది. ట్రక్కు వెనకభాగం వంతెన పైభాగానికి తగలడంతో 2 గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
నడిమివంక నుంచి పాపంపేట వరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు పోలీసులు అవస్థలు పడ్డారు. చివరకు టైర్లలో గాలి తీసి ట్రక్కును ముందుకు పంపారు.
Comments
Loading comments...

