Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపుర డీజీపీ అనురాగ్ ఆత్మహత్య

రాజేష్ కుమార్ Jul 20, 2026 2:35 PM అల్ ఇండియా about 16 hours ago
త్రిపుర డీజీపీ అనురాగ్ ఆత్మహత్య - Udayam Digital
త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌కర్ అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన, 2025లో రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీబీఐ అధికారిగా పనిచేసిన అనురాగ్, ప్రముఖ నీరవ్ మోదీ కేసు విచారణలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...