వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాడేరులో జీవో నం.3, 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల నేతలు, న్యాయనిపుణులతో సమావేశమయ్యారు.
గిరిజనుల సూచనల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జీవో నం.29 రద్దు, జీవో నం.3 అమలుపై సంఘాల నేతలు తమ డిమాండ్లు వినిపించారు.
Comments
Loading comments...
