Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన హక్కులే ప్రభుత్వ ప్రాధాన్యం

Follow Udayam Digital on Google
గిరిజన హక్కులే ప్రభుత్వ ప్రాధాన్యం - Udayam Digital
గిరిజనుల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జీవో నం.3, 1/70 చట్టం అమలుపై గిరిజన సంఘాల అభిప్రాయాలు స్వీకరించారు. సూచనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హోంమంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...