Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ ఒడిశాలో గిరిజనాభివృద్ధి

హరిక శర్మ Jul 22, 2026 12:58 PM అల్ ఇండియా in about 2 hours
వికసిత్ ఒడిశాలో గిరిజనాభివృద్ధి - Udayam Digital
వికసిత్ ఒడిశా సాధనలో గిరిజనాభివృద్ధి కీలకమని గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. భువనేశ్వర్‌లో జరిగిన గిరిజన సదస్సులో మాట్లాడిన ఆయన, ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని కాంక్షించారు. నీట్‌లో సాధించిన విజయం ద్వారా మల్కాన్‌గిరికి చెందిన చంపా రసపద స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు గిరిజన ప్రముఖులను గవర్నర్ దంపతులు ఘనంగా సత్కరించారు.

Comments

G
Loading comments...