Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూకాంబిక ఆలయంలో నిధి మిస్టరీ

భరత్ తేజ Jul 09, 2026 1:45 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
మూకాంబిక ఆలయంలో నిధి మిస్టరీ - Udayam Digital
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయంలో వేల కోట్ల రూపాయల విలువైన నిధి ఉందనే నమ్మకం భక్తుల్లో ఉంది. దట్టమైన పశ్చిమ కనుమల మధ్య ఉన్న ఈ ఆలయ గర్భంలోని రహస్యం ఇప్పటికీ సైన్స్‌కు సైతం అంతుచిక్కడం లేదు. శతాబ్దాలు గడిచినా ఆలయంలోని సర్ప ముద్ర వెనుక దాగి ఉన్న మిస్టరీ వీడలేదు. ఈ పాము ఆకారం కింద ఉన్న అనంత సంపదను ఓ దైవిక సర్పం కాపాడుతోందని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు.

Comments

G
Loading comments...