వార్తలకు తిరిగి వెళ్లండి
రూపాయి, కొబ్బరికాయతో పెళ్లి

వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా రాజస్థాన్కు చెందిన బురానియా కుటుంబం కేవలం ఒక్క రూపాయి, కొబ్బరికాయతో వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచింది. చదువే అతిపెద్ద కట్నమని వారు పేర్కొన్నారు.
అలాగే బిహార్లోని థరు తెగ ప్రజలు కూడా కట్నకానుకలకు దూరంగా ఉంటారు. అక్కడ గత 60 ఏళ్లుగా ఒక్క వరకట్న కేసు కూడా నమోదు కాలేదు.
Comments
Loading comments...