Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం

అశ్విని దేవి Jul 09, 2026 3:22 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
మహారాష్ట్రలోని నాందేడ్, పర్భానీ, హింగోలి జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత గరిష్టంగా 4.6గా నమోదైంది. అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...