వార్తలకు తిరిగి వెళ్లండి
టీటీఈపై సస్పెన్షన్ వేటు

నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలులో ఏసీ కుపేను డెకరేటర్ ద్వారా అలంకరించుకుని ఓ కొత్త జంట వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.
అనధికారిక వ్యక్తులు రైల్లోకి రావడాన్ని భద్రతా వైఫల్యంగా భావించిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీటీఈని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...