వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నీటిపారుదల శాఖ లష్కర్ నియామకాల ప్రక్రియపై పారదర్శకత లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకటన లేకుండానే ఎంపికలు చేపట్టడంతో అర్హులైన నిరుద్యోగులకు అవకాశం దక్కలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నియామకాల్లో నిబంధనలు, రోస్టర్ విధానం పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియపై విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

