Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

32 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

అనురూప్ గౌడ్ Jul 10, 2026 5:39 AM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago
32 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ - Udayam Digital
హైదరాబాద్‌లో భారీగా పోలీస్ బదిలీలు జరిగాయి. పంజాగుట్ట, సైఫాబాద్ సహా ముప్పై రెండు మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్పుల్లో భాగంగా పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా జహంగీర్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే సీతయ్య అత్తాపూర్‌కు బదిలీ అయ్యారు.

Comments

G
Loading comments...