Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువతకు స్టైపెండ్ తో ఉచిత శిక్షణ

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:58 PM పార్వతీపురం మన్యంGeneral
గిరిజన యువతకు స్టైపెండ్ తో  ఉచిత శిక్షణ - Udayam
పార్వతీపురం జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతకు అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ ఇస్తున్నట్లు ITDA పీవో వైశాలి తెలిపారు. 18–30 ఏళ్ల వయసు, 10వ తరగతి -డిగ్రీ వరకు చదివిన వారు అర్హులు. శిక్షణ సమయంలో నెలకు రూ.13,392 స్టైపెండ్, శిక్షణ అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Comments

G
Loading comments...