Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో విషాదం: అనారోగ్యంతో వీఆర్జే శ్రీనివాసులు కన్నుమూత

నిహారిక రెడ్డి Jun 25, 2026 5:12 AM కర్నూలు 6 views1 day ago
కొత్తపల్లిలో విషాదం: అనారోగ్యంతో వీఆర్జే శ్రీనివాసులు కన్నుమూత - Udayam Digital
కొత్తపల్లి మండలం గోకవరంలో వీఆర్జేగా పనిచేస్తున్న శ్రీనివాసులు (51) అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికంగా ఈ ఘటన అందరినీ కలచివేసింది.

Comments

G
Loading comments...