వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చినాయుడుకండ్రిగ మండలం ఆలత్తూరులో మోటార్ స్టార్టర్లు, కేబుళ్ల దొంగతనాలు పెరిగాయి. దీనివల్ల నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఈ దొంగతనాల వల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు. దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, తమ పంటలను కాపాడాలని స్థానిక రైతులు పోలీసులను కోరుతున్నారు.
Comments
Loading comments...

