వార్తలకు తిరిగి వెళ్లండి

అర్వపల్లిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలు, రోడ్డుపై ఉన్న వస్తువులను పోలీసులు తొలగించారు. వ్యాపారులు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మధు నాయుడు హెచ్చరించారు. రహదారులపై ఆక్రమణలు చేయకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

