వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూకబ్జా కలకలం!

Photo Gallery
అదిలాబాద్ జిల్లా బత్తిసవర్గం పరిధిలో పది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్పై ఆరోపణలు వచ్చాయి. నిషేధిత భూములను లేఔట్గా మార్చి ప్లాట్లుగా విక్రయించేందుకు ప్రయత్నించారు.
పాత ఎన్వోసీ (NOC) రద్దయినా, అదే ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయించారని అధికారులు గుర్తించారు. ఆయన కబ్జా చేసిన ప్లాట్ల విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా.
Comments
Loading comments...