Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొహర్రం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు

కృష్ణ మూర్తి Jun 25, 2026 1:11 PM హైదరాబాద్ 17 viewsabout 16 hours ago
మొహర్రం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam Digital
మొహర్రం సందర్భంగా జూన్ 26న హైదరాబాద్ పాతబస్తీలో 'బీబీ కా ఆలమ్' ఊరేగింపు జరగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 10:00 గంటల వరకు పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షల దృష్ట్యా వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణికులు ఈ సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరడమైనది.

Comments

G
Loading comments...