వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ దేశాల కంటే భారత్కు స్పష్టమైన టారిఫ్ ప్రయోజనం (Tariff Advantage) లభించినప్పుడే అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. ఒప్పందం ఇప్పటికే ఖరారైనప్పటికీ, లీగల్ ఫ్రేమ్వర్క్పై కసరత్తు జరుగుతోంది.
వియత్నాం, థాయిలాండ్, చైనా వంటి దేశాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ ప్రయోజనం దక్కడంపైనే ఈ ఒప్పందం ఆధారపడి ఉందన్నారు. జూలై చివరి నాటికి అమెరికా టారిఫ్ నిర్మాణంలో స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి అడుగు పడనుంది.
Comments
Loading comments...

