వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది పోలీస్ చీఫ్ల జాబితాలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు చోటు దక్కింది. ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా ఈ జాబితాను విడుదల చేశాయి.
విధి నిర్వహణలో అంకితభావం, నిజాయతీ, సమర్థవంతమైన నాయకత్వానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. సీపీకి జిల్లా పోలీసు వర్గాలు, ప్రజలు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

