వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ఆకాశం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వర్షం దంచికోట్టింది గత 20 రోజులుగా వర్షాలు లేక పత్తి తదితర మెట్ట పంటలు వాడిపోయి ఎండు ముఖం పట్టాయి.
ఈ వర్షం రాకతో రైతులకు కొంతమేర లాభం జరిగే అవకాశం ఉంది. వాడిపోతున్న పత్తి పంటకు జీవం పోసినట్లు అయింది.
Comments
Loading comments...

