వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు రామాలయ ట్రస్ట్ కీలక భేటీ

Photo Gallery
అయోధ్య రామాలయం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ట్రస్ట్ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Comments
Loading comments...