వార్తలకు తిరిగి వెళ్లండి
జైల్లో రక్తాపాతం: ఇద్దరు మృతి, 34 మందికి గాయాలు

Photo Gallery
శ్రీలంకలోని నెగోంబో జైల్లో రెండు ఖైదీల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల వ్యవహారం, జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటమే దీనికి కారణం.
మరోవైపు జైల్లో డెంగీ వ్యాప్తిపై మహిళా ఖైదీలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...