Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైల్లో రక్తాపాతం: ఇద్దరు మృతి, 34 మందికి గాయాలు

రవళి దేవి Jul 06, 2026 1:36 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
జైల్లో రక్తాపాతం: ఇద్దరు మృతి, 34 మందికి గాయాలు - Udayam Digital

Photo Gallery

జైల్లో రక్తాపాతం: ఇద్దరు మృతి, 34 మందికి గాయాలు - main
జైల్లో రక్తాపాతం: ఇద్దరు మృతి, 34 మందికి గాయాలు - gallery image
శ్రీలంకలోని నెగోంబో జైల్లో రెండు ఖైదీల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల వ్యవహారం, జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటమే దీనికి కారణం. మరోవైపు జైల్లో డెంగీ వ్యాప్తిపై మహిళా ఖైదీలు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. అధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...