Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీఈపై విద్యార్థిని దాడి

శిరీష గౌడ్ Jul 06, 2026 3:17 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
టీటీఈపై విద్యార్థిని దాడి - Udayam Digital

Photo Gallery

టీటీఈపై విద్యార్థిని దాడి - main
టీటీఈపై విద్యార్థిని దాడి - gallery image
చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ అడిగినందుకు ఒక మహిళా టీటీఈపై న్యాయ విద్యార్థిని భౌతిక దాడికి దిగింది. ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో ఆగ్రహించి ఈ చర్యకు పాల్పడింది. మరో మహిళా టీటీఈ సమాచారంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...