వార్తలకు తిరిగి వెళ్లండి
టీటీఈపై విద్యార్థిని దాడి

Photo Gallery
చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ అడిగినందుకు ఒక మహిళా టీటీఈపై న్యాయ విద్యార్థిని భౌతిక దాడికి దిగింది. ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో ఆగ్రహించి ఈ చర్యకు పాల్పడింది.
మరో మహిళా టీటీఈ సమాచారంతో రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...