వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్తో మా బంధం బలంగా ఉంది: ఇజ్రాయెల్ ప్రధాని

Photo Gallery
అమెరికా మాత్రమే తమ ఏకైక మిత్రదేశమన్న యూఎస్ వ్యాఖ్యలను నెతన్యాహు తోసిపుచ్చారు. 140 కోట్ల జనాభా గల భారత్ మద్దతు ఇజ్రాయెల్కు ఉందని స్పష్టం చేశారు.
లెబనాన్, ఇరాన్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలతో తమకు ఎలాంటి విభేదాలు లేవని నెతన్యాహు పేర్కొన్నారు.
Comments
Loading comments...