Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు 50కిపైగా కంపెనీల క్యూ1 ఫలితాలు.. కోల్ ఇండియా, టాటా పవర్‌పై ఫోకస్

స్వప్న రెడ్డి Jul 27, 2026 12:23 PM అల్ ఇండియా బిజినెస్
నేడు 50కిపైగా కంపెనీల క్యూ1 ఫలితాలు.. కోల్ ఇండియా, టాటా పవర్‌పై ఫోకస్ - Udayam Digital
2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను సోమవారం 50కిపైగా కంపెనీలు ప్రకటించనున్నాయి. కోల్ ఇండియా, టాటా పవర్, కెనరా బ్యాంక్, కోఫోర్జ్, భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) తదితర సంస్థల ఫలితాలపై మార్కెట్ దృష్టి నెలకొంది. ఫలితాల అనంతరం కంపెనీలు పెట్టుబడిదారులు, విశ్లేషకులతో ఎర్నింగ్స్ కాల్స్ నిర్వహించనున్నాయి.

Comments

G
Loading comments...