Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు సర్‌ పరిశీలకుడి పర్యటన

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:26 PM చిత్తూరుGeneral
నేడు సర్‌ పరిశీలకుడి పర్యటన - Udayam
ఓటరు జాబితా పరిశీలకుడు, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున్ గురువారం చిత్తూరుకు వస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఓటరు జాబితా తయారీపై ఎలాంటి సందేహాలు, సూచనలు ఉన్నా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఆయనను కలిసి నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...