వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రైతు సంక్షేమం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు, డీసీపల్లి పొగాకు గోదాముల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆంక్షలు విధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
