Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండాలకు మహర్దశ.. రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 6:33 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తండాలకు మహర్దశ.. రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల నిధులుమంజూరు అయ్యాయని వెంటనే పనులు ప్రారంబిస్తామని గురువారం మంత్రి సవిత తెలిపారు. రూ.3 కోట్ల ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సవిత.

Comments

G
Loading comments...