వార్తలకు తిరిగి వెళ్లండి
టీఎంసీకి ఈడీ బిగ్ షాక్: రూ.440 కోట్ల డిపాజిట్లు ఫ్రీజ్

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాల్లోని రూ.440.42 కోట్ల డిపాజిట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకుంది.
కోల్కతాలోని కేర్వెల్ ఏవియేషన్ సంస్థల్లో జరిపిన సోదాల్లో నిధుల మళ్లింపు బయటపడింది. టీఎంసీ నిధులతో విమానాలు కొని, తిరిగి ఆ పార్టీకే అద్దెకు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.
Comments
Loading comments...