వార్తలకు తిరిగి వెళ్లండి
యూపీలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రంలో ఎక్స్ప్రెస్వేలు, విమానాశ్రయాలు, పరిశ్రమలను విస్తరిస్తూనే అటవీ విస్తీర్ణాన్ని 559 చదరపు కిలోమీటర్లకు పెంచింది.
అలాగే సోలార్ సామర్థ్యాన్ని 2815 మెగావాట్లకు పెంచి, ఏకంగా 35 కోట్ల మొక్కల నాటడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది.
Comments
Loading comments...