వార్తలకు తిరిగి వెళ్లండి

భారత వాలీబాల్ జట్టు అంతర్జాతీయంగా వెనుకబడటానికి లోపభూయిష్ట ప్రణాళికలే కారణమని ద్రోణాచార్య అవార్డు గ్రహీత జి.ఇ. శ్రీధరన్ విమర్శించారు.
నేపాల్, భూటాన్ వంటి బలహీన జట్లతో కాకుండా చైనా, జపాన్ లాంటి బలమైన దేశాలతో స్నేహపూర్వక మ్యాచ్లు ఆడితేనే ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

