Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర. గవర్నర్

Follow Udayam on Google
raju Aug 25, 2026 1:52 PM నిజామాబాద్General
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర. గవర్నర్ - Udayam
పిల్లలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం సంభాషిస్తూ నమ్మకం, ఆప్యాయతతో వ్యవహరించాలని గవర్నర్‌ సూచించారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా తాను పనిచేసిన సమయంలో నశా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని స్వయంగా చూశానని తెలిపారు.

Comments

G
Loading comments...