Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లాడ రైస్‌మిల్లులో పీవీ యాప్‌తో తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:03 AM ఖమ్మంGeneral
తల్లాడ రైస్‌మిల్లులో పీవీ యాప్‌తో తనిఖీ - Udayam
తల్లాడ వెంకట దామోదరి రైస్‌మిల్లులో డీఎస్‌వో కె.చందన్‌కుమార్‌, అసిస్టెంట్‌ డీఎం తనిఖీలు నిర్వహించారు. పీవీ యాప్‌తో తొలిసారి ధాన్యం, సీఎంఆర్‌ నిల్వలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. 2024–25, 2025–26 సీజన్ల ధాన్యం, బియ్యం నిల్వల లెక్కలను పరిశీలించారు. మిల్లులో ఎలాంటి లోపాలు లేవని అధికారులు తెలిపారు. ప్రతి బుధవారం మిల్లుల్లో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...