వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయితీ బియ్యం కొనుగోలు పరిమితిని 10 కేజీల నుంచి ఏకంగా 26 కేజీల బస్తా వరకు పెంచింది.
వినియోగదారులకు బీపీటీ స్టీమ్ బియ్యాన్ని కేజీ రూ.52కి, రా బియ్యాన్ని రూ.50 చొప్పున విడిగా కూడా ఎన్ని కేజీలైనా అందుబాటులో ఉంచింది.
Comments
Loading comments...

