వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల భక్తుల సౌకర్యార్థం అనంత్ అంబానీ విరాళంగా ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో మొదటి విడతగా 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఈనెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు. మిగతా బస్సులు కూడా వస్తే సామాన్య భక్తులకు మరింత రవాణా సౌకర్యం కలుగుతుంది.
Comments
Loading comments...

