వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల, తిరుపతిలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి (జీఎంఆర్) నేడు తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

