వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం నమోదైంది.
జులై నెలలో శ్రీవారి హుండీ ద్వారా రూ.140.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదే నెలలో 24.52 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
