వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల మొదటి ఘాట్రోడ్డులో కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని లోయలో పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన సతీశ్కుమార్ చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో 22వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...
