వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్లో తిలక్ వర్మపై వైభవ్ సూర్యవంశీ సరదాగా స్లెడ్జింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో తిలక్ తనను స్లెడ్జింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ అంపైర్తో ఫన్నీగా మాట్లాడాడు.
ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలిచింది. 708 పరుగులు చేయడంతో మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని తిలక్ చెప్పాడు.
Comments
Loading comments...

