వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్లోని గుజ్రన్వాలాలో టిక్టాక్ ఫాలోవర్ల విషయంలో జరిగిన గొడవలో ఓ యువతి తన చెల్లెలిని కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ఫాలోవర్లు తగ్గుతున్నారనే అక్కసుతో ఈ దురాగ్యానికి పాల్పడిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

