వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేటలో ఆదివారం బంజారాల సంస్కృతికి ప్రతీక అయిన తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తీజ్ మన సంప్రదాయాలకు ప్రతీకని, పూర్వీకుల ఆచారాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు.
Comments
Loading comments...

